Sunday, January 4, 2009

మిల్క్ మైసూర్ పాక్


కావలసినవి
పాలపొడి - 200 గ్రా
మైదా - 60 గ్రా
పంచదార - 1200 గ్రా
నెయ్యి - 500 గ్రా

తయారు చేసే విదానం 1
1)పాలపొడి, మైదాలలో యాబై గ్రాముల నెయ్యి ఫోసి మర్దించి విడిగా వుంచండి .
2)ఒక భానలిని స్టవ్ మీద పెట్టి పంచదార పోసి, అర లీటర్ నీళ్లు కలిపి పాకం పట్టండి. పాకం తీగ వస్తుండగా పాలపొడి, మైదా మిశ్రమాన్ని పోసి అట్లకాడతో కలియ పెడుతూఉండాలి.
౩)ఇప్పుడు వేడిచేసిన నెయ్యిని పంచదార పాకంలో నెమ్మదిగా పోస్తూ కలియ బెట్టండి మిశ్రమం దగ్గరగా, చిక్కగా అవుతున్నప్పుడు బానలిని దించి, ఆ మిశ్రమాన్ని పళ్ళెంలో పోసి చల్లారాక ముక్కలుగా కోసి అతిదులకు అందించండి.

1 comment: